Sunday, 26 July 2026 05:45:04 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*నన్ను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా...*

Date : 04 February 2026 05:03 PM Views : 196

Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : నన్ను గెలిపిస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా 6 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోడేటి రాజకుమారి హరినాథ్ బాబు డోర్నకల్ మున్సిపాలిటీలో నన్ను గెలిపిస్తే 6 వార్డును అన్నిరంగంలో అభివృద్ధి చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజకుమారి హరినాథ్ బాబు డోర్నకల్ ప్రజలకు హామీ ఇచ్చారు బుధవారం డోర్నకల్ మున్సిపాలిటీ 6 వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలతో మమేకమై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలందరికీ చేరే విధంగా నేను కృషి చేస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి పేదలకు అండగా నిలుస్తాడని ఆమె అన్నారు ఇంటింటికి తిరిగి నాకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రతి ఇంటిని తట్టి సమస్యను పరిష్కరించడమే దిశగా ముందుంటానని భరోసా ఇస్తున్నానని అన్నారు ఈ ప్రచారంలో, తేజ సంధ్యారాణి రమేష్ ,సుమీర్ చంద్ జైన్, తారాచంద్ ,రాము ,వాంకుడోత్ వీరన్న, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :