Mana Mahati News - తెలంగాణ / Mana mahati news : *దుబాయిలో మన వరంగల్ కళాకారుల నృత్య ప్రదర్శన...* దుబాయిలో జరిగిన సంక్రాంతి ఫెస్టివల్—2026 లో భాగంగా వరంగల్ శ్రీనిధి నృత్య కళా క్షేత్రం విద్యార్థినిలు సహస్ర, కార్తీక, రజని, శృతి దుబాయ్ లోని గ్లోబల్ విలేజిలో ఇండియా స్టేజ్ పైన కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. అంతేకాకుండా మేడారం జాతర విశిష్టతను తెలియజెప్పే నృత్యాన్ని ప్రదర్శించారు. నృత్య గురువు పసుపులేటి సరిత శ్రీనివాస్ గారు కూడా ఈ నృత్యంలో పాల్గొన్నారు. ఈ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Admin
Mana Mahati News