Sunday, 26 July 2026 04:42:48 AM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

* *బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో పల్టీ కొట్టిన వాహనం*

Date : 05 January 2026 02:43 PM Views : 420

Mana Mahati News - తెలంగాణ / హైదరాబాద్ : *బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో పల్టీ కొట్టిన వాహనం* ములుగు వాజేడు మండలం నివాస్ న్యూస్ జనవరి 5 *ఒకరు మృతి 14 మందికి స్వల్ప గాయాలు* ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో గల. మండపాక వద్ద భవన నిర్మాణ, నిమిత్తము కూలీలు బొలెరా ట్రాలీ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి పల్టీ కొట్టిన వాహనం అందులో మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కూలీలు గా గుర్తింపు జరిగినది ఒకరు మృతి చందగా 14 మందికి స్వల్ప గాయాలు అయి ఉన్నాయి. క్షతగాత్రులను 108 వాహనంలో ఏటూరు నాగారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు చేశారు వెంకటాపురం మండలంలో ఇంటి నిర్మాణ స్లాబులు వేయడానికి వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో ఈ ఘటన జరిగింది అని స్థానికులు వెల్లడించారు. ద్విచక్ర వాహనా దారులు అతివేగంగా రావడంతో జరిగిందని స్థానికుల వెల్లడి.

Shobhan

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :