Sunday, 26 July 2026 11:28:42 PM
# *పల్స్ పోలియో కార్యక్రమం లో పాల్గొన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్* # తెలంగాణ రాష్ట్ర గిరిజన సమాఖ్య ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం* # తంగేళ్ల బీడు గుడి అక్రమ నిర్వహకులపై వారికి సహకరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి - పశువుల సంత పునర్ రి పాట నిర్వహించాలి # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *పాల్వంచ లో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుక అత్యంత వైభవంగా జరిగింది* # *రాజుపేట గ్రామంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు.* # *"అంతర్జాతీయ వేదికపై మరొక ఘనత - INNHRF గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్గా డా. పీటర్ నాయక్ లకావత్ నియామకం"* # *బ్రేకింగ్ ప్రముఖ గాయని ఆశ భోస్లే కన్నుమూత...* # *తెలుగు రాష్ట్రాల్లో మండుటెండలు* # *బిగ్ బ్రేకింగ్ న్యూస్ ???? మానవ అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నిర్దోషులు....* # QS 2026 సబ్జెక్ట్ ర్యాంకింగ్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌కు గణనీయ పురోగతి. # భూస్వాములకు సింహస్వప్నం కామ్రేడ్ ఠాను నాయక్ ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పైన తాను నాయక్ 77వ వర్ధంతి వేడుకలు నిర్వహించడం జరిగింది . # **తెలుగు కొత్త సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు! తెలుపుతున్న లంబాడీల ఐక్యవేదిక లైవ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు లావుడియా పల్లవి రాజు నాయక్...* # *య్యూట‌బ‌ర్ వైష్ణ‌వి హ‌త్య కేసులో మ‌రో ముగ్గురు అరెస్ట్* # *లంచం తీసుకుంటూ చిక్కిన తర్వాత అక్క యాక్షన్ సూపర్...* # *తెలంగాణలో పదవ తరగతి ప్రశ్నపత్రం లీక్...* # *కోరుట్ల: జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. నాలుగు నెలల గర్భవతిగా ఉన్న భార్యపై భర్త కత్తితో దాడి చేసి చంపాడు.* # *శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు డాక్టర్ ప్రకాష్ జాదవ్ మన మహతి న్యూస్ ఛానల్ చైర్మన్....* # *అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు.* # *హీరోయిన్ల పరువుతో తమిళ రాజకీయ ఆటలు !...*

*తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి ఫూలే 195వ జయంతి ఘనంగా పాల్గొన్న నివాస్ న్యూస్ ఛైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్..*

Date : 03 January 2026 04:36 PM Views : 520

Mana Mahati News - తెలంగాణ / ఖమ్మం : తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సావిత్రి బాయి ఫూలే 195వ జయంతి ఘనంగా మాత సావిత్రి భాయి ఫూలే కు భారతరత్న ప్రకటించాలి బీజేపీ ప్రభుత్వం దామాల సత్యం ఖమ్మం/జనవరి 3/ తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిరవ్వంచి నయా బజార్ స్కూల్ గ్రౌండ్ లొ సావిత్రి బాయి ఫూలే 195వ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ దామాల సత్యం ప్రినిసిపాల్,హెమస్టర్ పాల్గొని, సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి విద్యార్థులకు జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు మాట్లాడుతూ — మహిళల విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం సావిత్రి బాయి ఫూలే చేసిన పోరాటం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఉపాద్యాలకు సన్మానం చేసినారు అనంతరం విద్యార్థులకు పండ్లుమిఠాయిలు పంచినారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ వనిత,స్కూల్ హెడ్ మాస్టర్ ఉషా రాణి,ప్రముఖ అంబేద్కర్ వాది జాతీయ అధ్యక్షులు లింగాల రవికుమార్,వార్డెన్ సైదులు, నివాస్ న్యూస్ ఛైర్మన్ డాక్టర్ ప్రకాష్ జాదవ్,ప్రియదర్శిని ప్రిన్సిపాల్ రామారావు, రాజేష్,టి ఎస్ ఎస్ ఏ నాయకులు మోహనచంద్, కొప్పుల రామారావు,సీనియర్ జర్నలిస్ట్ పాగా యోనా, అశోక్, నన్నే సాహెబ్, విద్యార్థులు, విద్యార్థినులు, సావిత్రి భాయి ఫూలే అభిమానులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

manamahati News

Admin

Mana Mahati News

మరిన్ని వార్తలు

Copyright © Mana Mahati News 2026. All right Reserved.



Developed By :